అప్పగించిన నియోజకవర్గాలతో పాటు సొంత నియోజకవర్గాల్లో
అభ్యర్థులను గెలిపించుకోవడానికి సమష్టి కృషి
సభలు, రోడ్డు షోలు, సుడిగాలి పర్యటనలతో కార్యకర్తల్లో జోష్
మిషన్-15లో భాగంగా 15 లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్...
డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటించారు. అక్కడి పిసిసి కార్యాలయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై...
ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ చేసిన ఈ సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా...
ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకరైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే సెలవుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పెషల్ రైళ్లను ప్రకటించగా వచ్చేనెలలో ఎన్నికల కోసం మరిన్ని రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు....